Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని బ్రహ్మోత్సవాల్లో దర‌్శించుకునేందుకు భక్తులు  దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here