దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌ షో అందరినీ ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here