Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రినే కుమారుడు హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అటు అనంతపురం జిల్లాలో తల్లిపై కుమారుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడప జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Home Andhra Pradesh Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం.. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తండ్రిని చంపిన కొడుకు