అక్టోబర్ 30 లోపు
ఆయా జిల్లా పరిధిలోని విద్యార్థులు మాత్రమే నవోదయ విద్యాలయ అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు www. navodaya.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.