ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,350గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,820గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,200 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,670గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here