AP Flood Relief : వరదల బాధితుల్లో 98 శాతం మందికి ఇప్పటికే వరద సాయం ఖాతాల్లో జమ చేశామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 2 శాతం మందికి సోమవారం పరిహారం జమ చేస్తామని స్పష్టం చేసింది. బ్యాంక్ ఆధార్ లింక్, సాంకేతిక కారణాలతో పరిహారం అందజేత ఆలస్యమైందని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here