మజిలీ తర్వాత
మజిలీ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది దివ్యాశం కౌషిక్. ఆ తర్వాత మైఖేల్, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల్లో నటించింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్లో ఓ గెస్ట్ పాత్రలో కనిపించింది.మరోవైపు స్వామిరారా తర్వాత దోచేయ్, రావణాసుర, కేశవతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు సుధీర్ వర్మ. అవేవి అతడికి సక్సెస్ను తెచ్చిపెట్టలేకపోయాయి.