వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయమే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం గుడి నుంచి బయటకు వచ్చిన వారితో పలువురు అభిమానులు ఫోటోలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here