హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ మళ్లీ వస్తోంది. సుమారు ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీ మళ్లీ జరుగుతోంది. గతంలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే లాంచి భారత దిగ్గజాలతో పాటు చాలా మంది విదేశీ స్టార్లు ఈ టోర్నీ ఆడారు. ఈ ఏడాది మళ్లీ ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ కూడా బరిలోకి దిగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here