CNN In Delhi: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here