Sayaji Shinde: ఆలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కల్ని పంపిణీ చేయాలని నటుడు షాయాజీ షిండే ఇచ్చిన సలహాను ఏపీ డిప్యూటీ సీఎం,  అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే సూచించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here