Bengaluru crime news: బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్లున్న యువతిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆ యువతి కింద పడిపోయింది. వెనకనే వస్తున్న ఒక క్యాబ్ ఆ యువతిపై నుంచి వెళ్లడమే కాకుండా, 40 అడుగుల వరకు ఆమెను ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ యువతి స్పాట్ లోనే చనిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here