DOPT On IAS: ప్రత్యుష్ సిన్హా కమిటీ కేటాయింపులకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు డిఓపిటి షాక్ ఇచ్చింది. 11మంది ఐఏఎస్లు తెలంగాణ నుంచి ఏపీకి తక్షణం వెళ్లాలని డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. పదేళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లను ఏపీకి పంపాలని ఆదేశించింది.