విజయవాడలోని రైతు బజార్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేశారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ రూ.110కే విక్రయించాలని మంత్రి స్పష్టం చేశారు.
Home Andhra Pradesh రేషన్ కార్డుపై రూ. 110కే పామాయిల్ – రైతు బజార్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి –...