Chakrasnanam at Tirumala: తిరుమలలో శనివారం ఉదయం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు పుష్కరిణిలో అర్చకులు ఈ క్రతువును పూర్తిచేశారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఫొటోలు ఇక్కడ చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here