Papikondalu Tourism : ఏపీలో పాపికొండలు టూర్ మళ్లీ ప్రారంభం అయ్యింది. నేటి నుంచి పర్యాటకులను బోట్లలో పాపికొండల ట్రిప్ నకు అనుమతిస్తున్నారు. దాదాపుగా నాలుగు నెలల తర్వాత మళ్లీ లాంచీలు బయలుదేరాయి. పర్యాటకులు ఏపీ టూరిజం వెబ్ సైట్ ద్వారా టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
Home Andhra Pradesh Papikondalu Tourism : మళ్లీ ప్రారంభమైన పాపికొండలు బోటు ట్రిప్, టూర్ ప్యాకేజీ బుకింగ్ ఇలా!