రాజగోపాల్ అనే వ్యక్తి ముందుగా రెక్కీ నిర్వహించి, ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, మహిళల ఇళ్లలో కిరణ్, ఉమామహేశ్వరరావుతో కలిసి చోరీలు చేస్తున్నారు. రాజగోపాల్, కిరణ్ తండ్రీ కొడుకులు. మెళియాపుట్టికి చెందిన ఉమామహేశ్వరరావుపై గతంలోనూ కేసులున్నాయి. వీరికి ఓ మహిళ కూడా సాయపడేది. ఈ కేసులను ఛేదించేందుకు సీఐలు డి. మోహన్రావు, మంగరాజు, ఎస్ఐ హైమవతి, కీలకంగా వ్యవహరించారు. పట్టుకున్న దొంగలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు శుక్రవారం మీడియా ముందు ఉంచారు.
Home Andhra Pradesh ఒంటరి మహిళలే టార్గెట్, చందా కోసం వచ్చి మత్తు మందు చల్లి చోరీలు-kakinada robbery a...