తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా పూర్తి అయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. ⁠ ⁠సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేసినట్లు తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here