Harish Rao : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్‌ విప్‌ పదవి ఇవ్వడంపై మాజీమంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ట్వీట్ చేశారు. రాజ్యాంగం ఖూనీ జరుగుతోందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here