సౌదీ అరేబియాలోని రియాద్, జెడ్డాలకు ఎయిర్​ ఇండియా ట్రావెల్ డీల్స్ అందిస్తోంది. మార్చి 20, 2025 వరకు ప్రయాణానికి నవంబర్ 17 వరకు రూ.32,611కే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దిల్లీ, ముంబై విమానాశ్రయాల నుంచి వచ్చే ప్రయాణికులకు బిజినెస్ క్లాస్​లో 10 శాతం, ఎకానమీ క్లాస్​లో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here