మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాల దర్యాప్తులో రేవంత్ రెడ్డి నేరుగా ఓటుకు నోటుకు సంబంధించిన నేరంలో పాలుపంచుకున్నారని, పీఎంఎల్ ఏ సెక్షన్ 4 ప్రకారం మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారని తేలింది. ఫిర్యాదుదారుడు ఒక నిర్దిష్ట అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయమని ప్రేరేపించడం పిఎంఎల్‌ఏ ప్రకారం నేరమేనని, తద్వారా మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డాడు” అని ఈడీ అధికారి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here