ఆస్తుల విలువ రూ.23.54 కోట్లు.
డీటీఎస్ పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండీ), వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్ లు బహుళ అంచెల లావాదేవీల ద్వారా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని, మెటీరియల్/సేవల సరఫరా నెపంతో బోగస్ ఇన్ వాయిస్ ల ఆధారంగా నిధులను దారి మళ్లించారని దర్యాప్తులో తేలిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.