Special Trains: రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండగా నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు,కలబురగి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు.