మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివంపేట మండల పరిధిలోని రత్నాపూర్ వాగులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here