చివరి 54 పరుగులకు 7 వికెట్లు ఢమాల్

పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సర్ఫరాజ్ ఔటయ్యాడు. దీంతో టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఓరౌర్కీ బౌలింగ్‍లో పంత్ బౌల్డ్ అయి నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా (5), రవిచంద్రన్ అశ్విన్ (15), జస్‍ప్రీత్ బుమ్రా (0), మహమ్మద్ సిరాజ్ (0) టపాటపా ఔటయ్యారు. కుల్దీప్ (6) నాటౌట్‍గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here