మంత్రుల సమాలోచనలు..

గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్హులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులు అందరికి న్యాయం జరిగేలా చర్యలు, ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here