ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే మెస్‌ సిబ్బంది కప్ప కనిపించిన బిర్యానీతో పాటు ఇతర ఆహార పదార్థాలను బయటపడేశారు. హాస్టల్‌లో పరిస్థితులపై ఆందోళన చెందిన విద్యార్థులు మెస్‌లో శుభ్రత పాటించడం లేదనీ.. ఆహారంలో పురుగులు, కప్పలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌చేశారు. చికెన్‌ బిర్యానీలో కప్ప కనిపించిన ఫోటోలను విద్యార్థులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కదంబ మెస్‌లో దారుణ పరిస్థితులుఉన్నాయని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here