నేత కార్మికులకు నిలయమైన సిరిసిల్ల ఉరిశాలగా మారుతుంది. బివై నగర్‌కు చెందిన ఆడెపు సంపత్ (52) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.‌ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, పవర్ పరిశ్రమ బంద్ కావడమే కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. గత నాలుగైదు నెలలుగా సరిగా పని లేక.. వేరే పని చేయలేక ఉపాధి కోల్పోయారని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here