వీరు అసుపత్రి ఆవరణలో నిద్రపోతున్న సమయంలో.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన అంజుమ్‌ బేగం, ఓ బాలిక (10), దుర్గా ప్రభురావుభా మోహతేలు.. అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో బాలుడిని ఎత్తుకెళ్లారు. ఉదయం లేచిన తల్లిదండ్రులకు కుమారుడు మణికంఠ కనిపించలేదు. దీంతో కంగారుపడిన రాజు, లక్ష్మీ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here