దీపావళి పండుగ ఆనందం, శ్రేయస్సును ఇచ్చే పండుగ. ఈ పర్వదినాన దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి, వినాయకుడిని, సంపదకు రాజు అయిన కుబేరుడిని పూజిస్తారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లు, దేవాలయాలను పువ్వులు, దీపాలతో అలంకరించి లక్ష్మీ దేవిని స్వాగతిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here