Pinipe Srikanth: కోనసీమ జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడికి 14రోజుల రిమాండ్ విధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో ఇప్పటికే మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here