Vijayawada Murder: మద్యం మత్తులో ప్రాణస్నేహితుడే మిత్రుడి ప్రాణం తీసిన ఘటన విజయవాడలో జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్‌‌ విల్లాల్లో అర్థరాత్రి తర్వాత జరిగిన హత్యపై నిందితుడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here