దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘మదర్సాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. లేకపోతే గణితం, సైన్స్, ఇతర మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టకపోతే అవి అర్హత కలిగిన పౌరులను ఎలా తయారు చేస్తాయి. చట్టాన్ని కూడా అదే విధంగా అర్థం చేసుకుంటాం. కానీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం సరికాదు.’ అని సుప్రీం కోర్టు చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here