పూజలో మంత్రాలు పఠించడం వల్ల ఆ స్థలం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. దేవతను ఆరాధిస్తూ భక్తులు మనస్పూర్తిగా వాటిని జపించాలి. దీపావళి సమయంలో లక్ష్మీ మంత్రాలను పఠించడం వల్ల లక్ష్మీదేవితో మీ బంధం మరింత బలపడుతుంది. సంపద, శాంతి, ఆనందం, ఆశీర్వాదాలు లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here