Medak Electrocution : మెదక్ జిల్లాలో నాలుగు రోజుల్లో నలుగురు రైతులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు రైతుల ప్రాణాలు తీశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here