Minister Ponguleti Srinivas Reddy : ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, ధరళి, కాళేశ్వరంపై ప్రధాన నేతలపై చర్యలు తప్పవని హెచ్చిరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here