దీపావళికి ముందు ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈరోజు బంగారం, వెండి, ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. కొత్త వస్తువులు ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని నమ్ముతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here