144 Section In Hyderabad : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here