మరో ఇద్దరికి గాయాలు…
చిట్టూరి భార్గవ్, సురేశ్ శుక్రవారం స్నేహితులతో కలిసి కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే వారి కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్, సురేశ్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరంతా కూడా కార్లో లో ఉన్న సౌత్ ఈస్ట్ టెక్నాలిజికల్ యూనివర్శిటీలో చదువుతున్నట్లు తెలిసింది.