రథసప్తమి నాడు అరుణోదయ కాలంలో జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సూర్యుని కిరణాలు నేలపై పుష్కలంగా పడతాయి. ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లలోనూ, పారే నీటిలోనూ ఉంటుంది.