CM Revanth Reddy : కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కులగణన సర్వేను ఎంతో పకడ్బందీగా నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here