పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here