యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఉదయం 5 గంటలకే ఓ విద్యార్థి ఇంటికెళ్లి తలుపుతట్టారు. కంకణాలగూడెం గ్రామంలోని భరత్​ చంద్ర అనే విద్యార్థితో మాట్లాడారు. చదువుకునేందుకు వీలుగా ఒక చైర్, రైటింగ్ పాడ్ గిఫ్ట్ గా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here