ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ నాలుగు కుంభమేళాలు జరుగుతాయి. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నాసిక్ లో కుంభమేళాలు జరుపుకుంటారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here