Special Trains : మ‌హా కుంభ‌మేళాకు వెళ్లే యాత్రికుల‌కు, భక్తులకు ఇండియ‌న్‌ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న‌ మహా కుంభమేళాకు.. విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, తిరుప‌తి నుంచి వివిధ జిల్లాల మీదుగా స్పెష‌ల్‌ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here