వాట్సాప్​లో కొత్త ఫీచర్​..

వాట్సాప్​ ఓనర్​ మెటా.. భారతదేశంలో తన ఆర్థిక సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యుటిలిటీ బిల్లుల పేమెంట్​ ఆప్షన్​ని సైతం యాప్​లో తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం, వాట్సాప్ ఇప్పటికే వినియోగదారులను యూపీఐ ద్వారా కాంటాక్ట్స్, వ్యాపారాలకు డబ్బు పంపడానికి అనుమతిస్తుంది. ఇన్​స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం త్వరలో వివిధ కేటగిరీలకు పేమెంట్శ్​ని ప్రవేశపెట్టవచ్చు. వీటిలో కరెంట్​ బిల్లులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్​లు, ఎల్​పీజీ గ్యాస్ పేమెంట్స్​, వాటర్​ బిల్లులు, ల్యాండ్​లైన్​ పోస్ట్​పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు కూడా ఉండవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here