శ్రీధర్పై జ్యోత్స్న అనుమానం
దీప మాటలకు శివన్నారాయణ ఎక్కడ కరిగిపోతాడో.. అలా జరగకూడదని ప్రయత్నించానని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఇంతలో పేపర్పై శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర, పారిజాతం, శ్రీధర్, కాశీ, స్వప్న కావేరి పేర్లను రాసి ఉంటుంది దీప. జనాభా లెక్కలు రాస్తున్నావా అని పారు అంటే.. దీపకు సాయం ఎవరు చేశారో ఆలోచస్తున్నానని జ్యోత్స్న బదులిస్తుంది. అది కనిపెట్టాలని చెబుతుంది.