ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. నాగ్ పుర్ లో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా (3/26), హర్షిత్ రాణా (3/53).. బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టును గెలిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here