2. భువనేశ్వర్ నుంచి బయలుదేరే భువనేశ్వర్ – సీఎస్టీ ముంబై రైలు(నెంబర్ 11020) ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 19 వరకు విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర స్టాప్లు తొలగించారు.
Home Andhra Pradesh ప్రయాణికులకు అలర్ట్… విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు, వందేభారత్ ట్రైన్ రీషెడ్యూల్-few trains have...