మొత్తం 8 రోజులు..

మొదటి రోజు బస్సు గుంటూరు లో 10 గంటలకు బయలుదేరి.. రెండో రోజు సాయంత్రానికి ప్రయాగరాజ్ చేరుకుంటుంది. మూడో రోజు ప్రయాగరాజ్‌లో బస చేసి, పుణ్య స్నానాలు ఆచరించి, నాలుగో రోజు రాత్రికి అయోధ్యరే బయలుదేరుతుంది. ఐదో రోజు ఉదయం అయోధ్య చేరుకొని, బాలరాముని దర్శించుకుని, అదే రోజు సాయంత్రం వారణాసికి బయలుదేరుతుంది. ఆరో రోజు ఉదయం వారణాసి చేరుకొని, ఆ రోజు వారణాసిలో బస చేసి ఏడో రోజు ఉదయం వారణాసి నుండి గుంటూరుకు బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. ఎనిమిదో రోజు రాత్రికి గుంటూరు చేరుకుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here